ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ప్రమాదంలో 10 మంది సైనికులు
Published on Wed, 02/03/2016 - 15:32
లడఖ్: లడఖ్లో ప్రమాదం చోటుచేసుకుంది. భారీ కొండచరియలు విరిగిపడి దానికింద సైనికులు చిక్కుకున్నారు. దాదాపు పదిమంది సైనికులు కొండచరియల శిథిలాల కింద ఇరుక్కుపోయినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.
సియాచిన్ గ్లేసియర్ వద్ద ఈ ఘటన సంభవించింది. శిథిలాల కింద ఇరుక్కున్న సైనికులను రక్షించేందుకు ఇండియన్ ఆర్మీ, వాయుసేన రంగంలోకి దిగాయి. సముద్రమట్టానికి 19 వేల అడుగుల ఎత్తున ఈ ఘటన సంభవించిన ప్రాంతం ఉంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
#
Tags