నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బెంగాల్లో దీదీకి బీజేపీ షాక్
Published on Sun, 05/19/2019 - 21:05
సాక్షి, న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్తో బీజేపీ దీటుగా తలపడింది. టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం తృణమూల్ ఆధిపత్యానికి గండికొడుతూ బెంగాల్లో కమలదళం 11 స్ధానాలు గెలుచుకోనుంది. 2014లో బెంగాల్లో బీజేపీ కేవలం రెండు స్ధానాల్లో గెలుపొందడం గమనార్హం.
ఇక గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ ఓటింగ్ శాతం 17 నుంచి ఏకంగా 32 శాతానికి ఎగబాకనుంది. ఇక సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ కేవలం ఒక స్ధానానికే పరిమితం కానుంది. కాగా, బెంగాల్లో బీజేపీకి 10 నుంచి 19 సీట్లు రావచ్చని మరికొన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.
#
Tags