నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
50 ఏళ్లు బీజేపీయే అధికారంలో ఉండాలి: షా
Published on Mon, 04/23/2018 - 04:57
ఘజియాబాద్: భారత్ ప్రపంచ శక్తిగా ఎదగాలంటే బీజేపీనే ఎక్కువ కాలం అధికారంలో కొనసాగాలని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ఇది సాకారం కావాలంటే వచ్చే 50 ఏళ్ల పాటు పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా అన్ని ఎన్నికల్లో బీజేపీ గెలిచేలా కార్యకర్తలు కష్టపడాలని పిలుపునిచ్చారు. దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులో పార్టీ అధికారంలోకి వచ్చే దాకా విశ్రమించొద్దని కోరారు. ఆదివారం బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఎగ్జిక్యూటివ్ సమావేశం ముగింపు కార్యక్రమంలో షా ప్రసంగించారు. మహిళా సాధికారతకు కేంద్రం తీసుకుంటున్న చర్యలను ఆయన గుర్తుచేశారు.
#
Tags