ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ప్రధాని పర్యటనకు ముందు బాంబు స్వాధీనం
Published on Sat, 02/25/2017 - 06:22
ఇంఫాల్: ఎన్నికల ప్రచారం కోసం మణిపూర్లో నేడు ప్రధాని మోదీ పర్యటించనున్న నేపథ్యంలో శుక్రవారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఒక హ్యాండ్ గ్రెనేడ్, బాంబును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మణిపూర్లో ప్రధాని పర్యటనకు వ్యతిరేకంగా ఆరు రెబల్ గ్రూపులకు సంబంధించిన అత్యున్నత కమిటీ నేడు పూర్తిస్థాయి రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చారు.
ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ర్యాలీ చేపట్టే పశ్చిమ ఇంఫాల్ జిల్లాలోని లాంజింగ్ అచౌబా మైదానానికి 9 కిలోమీటర్ల దూరంలోని బీజేపీ అభ్యర్థి సుభచంద్ర నివాసానికి దగ్గరలో ఒక చైనీస్ హ్యాండ్ గ్రెనేడ్ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే తోబాల్ జిల్లాలో మరో బీజేపీ కార్యకర్త నివాసానికి సమీపంలో మరో బాంబును గుర్తించారు.
#
Tags