amp pages | Sakshi

ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే...

Published on Mon, 01/13/2020 - 15:48

సాక్షి, న్యూఢిల్లీ :  పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనల్లో అక్కడక్కడా విధ్వంసకాండ కొనసాగుతోంది. మోటారు వాహనాలను, దుకాణాలను దగ్ధం చేయడం, భద్రతా బలగాలపైకి రాళ్లు రువ్వడం మనం చూస్తున్నాం. ప్రజల ఆగ్రహాన్ని, అసహనాన్ని ఇలా వ్యక్తం చేస్తే తప్పా ప్రభుత్వ ప్రభువులకు అర్థం కాదని వాదించే కార్మిక నాయకులు ఉన్నారు. అల్ప సంఖ్యలో ఉండే వెనక బడిన వర్గాల ప్రజలు తమ అసమ్మతిని అగ్గిలా మండిస్తే తప్పిస్తే ప్రభుత్వ పెద్దలకు కాగ తగలదంటూ సమర్థించే నాయకులూ ఉన్నారు. ఇది ఎంత మేరకు సబబు?

భారత రాజ్యాంగంలోని 19 (1) ఏ సెక్షన్‌ కింద డిమాండ్లపై శాంతియుతంగా ఆందోళన చేసే హక్కు ప్రజలకు ఉంది. అదే రాజ్యాంగంలోని 51 ఏ అధికరణ కింద హింసాకాండకు దూరంగా ఉండడమే కాకుండా ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత కూడా ప్రతి పౌరుడి మీద ఉంది. బాధ్యత విషయాన్ని పక్కన పెడితే విధ్వంసకాండకు పాల్పడిన వారిని శిక్షేందుకు కేంద్ర ప్రభుత్వం 1984లో ‘పివెన్షన్‌ ఆఫ్‌ డ్యామేజ్‌ టు పబ్లిక్‌ ప్రాపర్టీ యాక్ట్‌’ను తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం విధ్వంసానికి పాల్పడిన వ్యక్తులకు ఐదేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉన్న ఆరు నెలల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. 

ప్రభుత్వ రవాణా లేదా టెలీ కమ్యూనికేషన్ల ధ్వంసంతోపాట ప్రజల కోసం ఉపయోగపడే భవనం లేదా కేంద్రం పబ్లిక్‌ ప్రాపర్టీ (ప్రభుత్వ ఆస్తులు)గా చట్టం నిర్వచించింది. ఇటీవల లక్నోలో జరిగిన ఆందోళనలో ప్రభుత్వ వాహనాలతోపాటు ప్రైవేటు వాహనాలైనా కార్లు, బైకులను కూడా తగులబెట్టారు. ఓ పోలీసు స్టేషన్‌కు నిప్పు పెట్టారు. ప్రైవేటు పాపర్టీ విధ్వంసం విషయంలో చర్యలు తీసుకునేందుకు చట్టంలో సరైన నిబంధనలు లేదు. సుప్రీం కోర్టు ఈ విషయంలో ఎన్నోసార్లు జోక్యం చేసుకొని చట్టంలో అవసరమైన సవరణలు తీసుకరావాల్సిందిగా ఆదేశించినా పాలక ప్రభుత్వాలు చర్యలు తీసుకోలేకపోయాయి. 

2007లో సుప్రీం కోర్టు స్పందన
ఆ సంవత్సరం దేశవ్యాప్తంగా సమ్మెలు, బంద్‌లు, ఆందోళనల పేరిట ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు జరిగిన భారీ నష్టంపై తనంతట తాను స్పందించిన సుప్రీం కోర్టు, సరైన మార్గదర్శకాల కోసం రిటైర్డ్‌ సుప్రీం కోర్టు జడ్జీ కేటీ థామస్, సీనియర్‌ న్యాయవాది ఫాలి నారిమన్‌ నాయకత్వంలో రెండు వేర్వేరు కమిటీలను నియమించింది. 1984 చట్టాన్ని సవరించాల్సిందిగా ఆ రెండు కమిటీలు పలు సూచనలు చేశాయి. 

2015లో గుజరాత్‌లో హార్దిక్‌ పటేల్‌ ఆందోళన, 2016లో హర్యానాలో కోటా కోసం జాట్లు నిర్వహించిన ఆందోళన సందర్భంగా కూడా సుప్రీం కోర్టు జోక్యం చేసుకుంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల విధ్వంసానికి ఆందోళనలకు పిలుపునిచ్చిన సంఘాలను బాధ్యులను చేస్తూ చట్టం తీసుకరావాలని సూచించింది. సరైన చట్టాలు లేని కారణంగానే నాడు హార్దిక పటేల్‌పై పోలీసులు ‘దేశ ద్రోహం’ కేసు పెట్టారు. అది వీగిపోయింది. ఇటీవల ఎన్‌ఏఏ చట్టానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పిటిషన్‌ తీసుకరాగా ‘దేశంలో ప్రశాంత పరిస్థితులు ఏర్పాడ్డాకే విచారిస్తాం’ అని వ్యాఖ్యానించడం కూడా ఇక్కడ గమనార్హం. 

చదవండి:

సీఏఏపై వెనక్కి తగ్గం

మమతా బెనర్జీకి అమిత్ షా సవాల్..

బెంగాల్ సహా దేశమంతటా సీఏఏ

పౌర చట్టంపై విపక్షాల రాద్ధాంతం

దేశం ప్రస్తుతం సంక్షోభంలో ఉంది : గవాస్కర్

సీఏఏ-ఎన్నార్సీ-ఎన్పీఆర్ వద్దు

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)