చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మావోయిస్టుల దాడి : ఆర్మ్ డ్ జవాన్ మృతి
Published on Thu, 12/10/2015 - 11:22
రాయ్పూర్ : ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలోని ఆర్మ్డ్ శిబిరంపై మావోయిస్టులు గురవారం దాడి చేశారు. ఈ దాడిలో ఛత్తీస్గఢ్ ఆర్మీడ్ ఫోర్స్కు చెందిన జవాన్ అశ్వీని సింగ్ రాజ్పుట్ మరణించాడు. ఈ మేరకు నారాయణపూర్ జిల్లా ఎస్పీ అభిషేక్ మీనా వెల్లడించారు. ఈ రోజు తెల్లవారుజామున ఆర్మ్ డ్ శిబిరం వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న జవాన్లపై మావోయిస్టులు దాడి చేసి కాల్పులకు దిగారని చెప్పారు.
వెంటనే అప్రమత్తమైన ఆర్మీడ్ సిబ్బంది ఎదురుకాల్పులకు జరిపారు. ఈ కాల్పుల్లో జవాన్ అశ్వీన్ మరణించారని తెలిపారు. అనంతరం మావోయిస్టులు దట్టమైన అటవీ ప్రాంతంలోకి పారిపోయారని వెల్లడించారు. వారిని పట్టుకునేందుకు జవాన్లు అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్నారని మీనా పేర్కొన్నారు.
#
Tags