నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'ఎమ్మెల్యేల కొనుగోళ్లలో చంద్రబాబు బిజీ'
Published on Fri, 04/29/2016 - 19:47
న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయంలో కారణాలు ఏమైనా ప్రత్యేక హోదా తప్పకుండా ఇవ్వాలన్నారు. శుక్రవారం మేకపాటి న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వేజోన్పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రద్ధ పెట్టడం లేదని విమర్శించారు.
ఎమ్మెల్యేల కొనుగోళ్లులో చంద్రబాబు చాలా బిజీ అయిపోయారంటూ ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు తీరువల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్రనష్టం జరుగుతోందని ఎంపీ మేకపాటి ఆరోపించారు.
#
Tags