వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
గూగుల్కు రూ. కోటి జరిమానా
Published on Fri, 03/28/2014 - 02:57
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ కంపెనీపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కొరడా ఝళిపించింది. భారత్లో అనుచిత వాణిజ్య విధానాలను అనుసరించడంపై చేపట్టిన దర్యాప్తునకు అవసరమైన సమాచారం ఇవ్వకపోవడంతో ఆ కంపెనీపై రూ. కోటి జరిమానా విధించింది.
సీసీఐ డెరైక్టర్ జనరల్ కోరిన సమాచారం ఇవ్వకుండా దర్యాప్తునకు సహకరించనందుకే కమిషన్ ఈ జరిమానా విధించిందని, ఇకపై సహకరించాలని ఆదేశించిందని ఈ మేరకు గురువారం అధికారిక వర్గాలు వెల్లడించాయి.
#
Tags