టీడీపీ దాడులపై అబ్బయ్య చౌదరి స్ట్రాంగ్ రియాక్షన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
కరోనాతో 14 నెలల చిన్నారి మృతి
Published on Wed, 04/08/2020 - 11:45
జామ్నగర్ : కరోనా వైరస్ కాటుకు 14 నెలల చిన్నారి బలైంది. గుజరాత్లోని జామ్నగర్ చెందిన 14 నెలల చిన్నారి కరోనాతో మృతి చెందిందని వైద్యులు వెల్లడించారు. కరోనా లక్షణాలు కనిపించడంతో ఈ చిన్నారిని ఏప్రిల్ 5న ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించి మంగళవారం సాయంత్రం 4 గంటలకు చిన్నారి కన్నుమూసింది. చిన్నారి తల్లిండ్రులకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. నెగెటివ్ అని తేలిందని వైద్యులు పేర్కొన్నారు. కాగా, గుజరాత్లో కరోనా వైరస్ కారణంగా ఇప్పటి వరకు 13 మంది మరణించారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 5351 మంది కరోనా బారిన పడగా, 160 మంది మృత్యువాత పడ్డారు.
(చదవండి : కరోనా: భారత్లో 5351కి చేరిన కేసులు )
#
Tags