అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
చత్తీస్గఢ్లో పేలుడు : జవాన్ మృతి
Published on Wed, 07/31/2019 - 09:11
రాయ్పూర్ : చత్తీస్గఢ్లో మావోయిస్టుల ఆగడాలు కొనసాగుతున్నాయి. దంతెవాడ సమీపంలో బొద్లి ప్రాంతంలో బుధవారం ఉదయం జరిగిన ఐఈడీ పేలుడులో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మరణించారు. మృతుడిని బీహార్కు చెందిన రోషన్ కుమార్గా గుర్తించారు. రోషన్ సీఆర్పీఎఫ్ 195వ బెటాలియన్లో విధులు నిర్వహిస్తున్నారు.
దంతెవాడ-జగ్ధాల్పూర్ బోర్డర్లోని సీఆర్పీఎఫ్ శిబిరానికి 700 మీటర్ల దూరంలో ఈ పేలుడు చోటుచేసుకుంది. జవాన్ మృతదేహాన్ని చత్తీస్గఢ్లోని బర్సుస్ ప్రాంతానికి తరలించారు.
#
Tags