amp pages | Sakshi

టీచర్‌గా మారిన మాజీ ఎమ్మెల్యే

Published on Thu, 06/18/2020 - 14:15

బెంగళూరు :  కరోనా నేపథ్యంలో అన్ని పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కర్ణాటకలో మార్చి 27 నుంచి ఏప్రిల్‌ 9 వరకు నిర్వహించాల్సిన పదో తరగతి పరీక్షలు కూడా నిలిచి పోయాయి. ఈ క్రమంలో ఇన్నేళ్లు రాజకీయాల్లో బిజీగా ఉన్న ఓ మాజీ ఎమ్మెల్యే దాదాపు 25 ఏళ్ల తర్వాత ఉపాధ్యాయుడిగా మళ్లీ తన వృత్తిని కొనసాగిస్తున్నారు. అయితే ఈ సారి తరగతి గదిలో విద్యార్ధుల ముందు బోధించడం లేదు. లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి ఫేస్‌బుక్‌ లైవ్‌ ద్వారా విద్యార్థులకు గణితం, భౌతిక శాస్త్రం పాఠాల్ని చెబుతున్నారు. ఆన్‌లైన్‌ క్లాసుల ద్వారా పదో తరగతి విద్యార్థులకు క్లాసులు నిర్వహిస్తున్నారు. ఆయన ఎవరో కాదు. కర్ణాటకలోని చిక్మగళూరు జిల్లా కదూర్‌ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా ప్రజలకు సేవలు అందించిన వైఎస్వీ దత్తా. 1970లో రాజకీయాల్లో ప్రవేశించిన దత్తా 1990 నుంచి జనతాదళ్‌లో క్రియాశీలక పాత్ర పోషించారు. చాలా కాలం రాజకీయాల్లో పనిచేసిన దత్తా ప్రస్తుతం ఉపాద్యాయుడిగా మారి మరోసారి తన ప్రత్యేకత చాటుకుంటున్నారు. ఆయన చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి సురేశ్‌కుమార్‌ అభినందించారు. (సుశాంత్‌ సోదరి భావోద్వేగ లేఖ )

కాగా, రాజకీయాల్లోకి రాకముందు దత్తా వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. బెంగుళూరులో డిగ్రీ, ఇంజనీరింగ్‌ విద్యార్థులకు గణితం బోధించేవారు. ఆ అనుభవంతోనే ఈ సమయంలో విద్యార్థులకు మళ్లీ అధ్యాపకుడిగా మారారు. స్టూడెంట్స్‌ ఆయన మీద ప్రేమతో దత్తా మేష్ట్రే(మాస్టారు) అని పిలుచుకుంటారు.  దత్తా మొదటి ఆన్‌లైన్‌ క్లాస్‌ అర్థమెటిక్‌ గురించి వివరించగా దానికి విశేష స్పందన లభించింది. లాక్‌డౌన్‌ ద్వారా వాయిదా పడిన పదో తరగతి పరీక్షలు జూన్‌ 25 నుంచి జూలై 4 వరకు జరగనున్నాయి. దీనిపై ఆయన మాట్లాడుతూ.. గణితంతో పాటు విద్యార్థుల అభ్యర్థన మేరకు భౌతికశాస్త్రం కూడా నేర్పిస్తున్నానని వెల్లడించారు. అయితే తక్కువ సమయం ఉన్నందువల్ల కఠినమైన విషయాలను మాత్రమే విద్యార్థులకు బోధిస్తున్నట్లు తెలిపారు. తన సుదీర్ఘ ఉపాధ్యాయ వృత్తిలో 40 వేల మంది విద్యార్థులకు పాఠాలు చెప్పినట్లు తెలిపారు. ఎల్లప్పుడూ ఉపాధ్యాయునిగా ఉన్నందుకు గర్వపడుతున్నానన్నారు. (కల్నల్‌ సంతోష్‌కు కాంస్య విగ్రహం )

Videos

ది లీడర్..!

టీడీపీ మేనిఫెస్టో చూసి మైండ్ సెట్ మార్చుకున్న ఉద్యోగులు

కాసేపట్లో హిందుపూర్ కి సీఎం జగన్ ఇప్పటికే అశేష జన ప్రవాహం

Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ

డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.

కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు

జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది

నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)