నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఇష్రాత్ జహాన్ ఫైలు మాయంపై కేసు
Published on Sun, 09/25/2016 - 22:11
న్యూఢిల్లీ: ఇష్రాత్ జహాన్ కేసులో ఫైలు మిస్సయిన ఘటనలో ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక్కడి సంసద్ మార్గ్ లో ఉన్న పోలీసు స్టేషన్ అధికారులపై ఉన్నతాధికారులు కేసును నమోదు చేసినట్టు ఢిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ జితిన్ నార్వల్ తెలిపారు.
2004లో ఇష్రాత్ జహాన్, జావేద్ షేక్, జీషన్ జోహార్, అమజద్ అలీ రానాను అహ్మదాబాద్ సిటీ క్రైమ్ బ్రాంచ్ అధికారులు ఎన్కౌంటర్ చేశారు. ఇది బూటకపు ఎన్ కౌంటర్ అని దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని ఇష్రాత్ తల్లి షామియా కౌశర్ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై 2013లో సీబీఐ తొలి ఛార్జిషీట్ను దాఖలు చేసింది.
#
Tags