నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఎంపీ గవర్నర్పై ఎఫ్ఐఆర్
Published on Mon, 02/23/2015 - 17:39
మధ్యప్రదేశ్లో సంచలం రేపిన పరీక్షలు, ఉద్యోగ నియమాకాల కుంభకోణంలో ఆ రాష్ట్ర గవరర్నర్ రామ్నరేశ్ యాదవ్పై కోర్టు అంగీకారం తెలపడంతో మంగళవారం నాడు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది
మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డ్ (ఎంపీపీఈబీ) నిర్వహించిన పరీక్షలు, ఉద్యోగాల నియమకాల్లో అవినీతి జరిగిందనే ఆరోపణలు వెలువెత్తడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ టాస్క్ ఫోర్స్ విచారణకు ఆదేశించింది. కుంభకోణం ప్రధాన సూత్రధారి గవర్నర్ రాంనరేశ్ యాదవ్ కుమారుడేనని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. గవర్నర్ పాత్రపైనా అనేక ఆరోపణలు వినవచ్చాయి. ఈ నేపథ్యంలో అటు కుమారుడితో పాటు తండ్రినీ విచారించేందుకు టాస్క్ ఫోర్స్ సిద్ధమైంది. రాంనరేశ్ రాజ్యాంగ పదవిలో ఉండటంతో హైకోర్టు అనుమతితో ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు.
#
Tags