వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పార్టీ కోసం పడవలో రాత్రి వెళ్లి..
Published on Mon, 03/21/2016 - 14:59
భోపాల్: నీళ్లపై బోటులో విహరిస్తూ పార్టీ చేసుకోవాలన్న వారి కోరిక నెరవేరుతుండగా విషాధమలుపు తీసుకుంది. అనూహ్యంగా ఆ పడవ బోర్లాపడి అందులోని పదిమంది నీళ్లలో పడిపోయారు. వారిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా ఐదుగురు ఈదుకుంటూ ఒడ్డునపడ్డారు. కళ్లముందే తమ స్నేహితులు మునిగిపోతుంటే చూడటం తప్ప ఏం చేయలేకపోయారు.
ఈ దుర్ఘటన భోపాల్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భోపాల్లోని కమ్లాపాటి ఘాట్ వద్ద ఓ చిన్న నీటి సరస్సు ఉంది. ఆదివారం రాత్రి అక్కడికి వెళ్లిన పదిమంది స్నేహితులు పార్టీ చేసుకోవాలని నిర్ణయించుకొని ఓ పడవను తీసుకున్నారు. అనంతరం పార్టీ చేసుకుంటూ పడవ బోర్లాపడి ఐదుగురు జలసమాధి అయ్యారు. మిగిలిన ఐదుగురి మృతదేహాలను తర్వాత బయటకు తీశారు.
#
Tags