నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆహార సబ్సిడీలకు 'నగదు బదిలీ'!
Published on Fri, 03/06/2015 - 01:26
న్యూఢిల్లీ: ప్రజా పంపిణీ వ్యవస్థలో లోపాలను సరిచేసేందుకు ఆహార సబ్సిడీ లబ్ధిదారులకు ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని అమలు చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ భావిస్తోంది. అందులో భాగంగానే చండీగఢ్, పుదుచ్చేరిల్లో పైలట్ ప్రాజెక్టు కింద దీన్ని చేపట్టాలనుకుంటోంది. శాంతకుమార్ కమిటీ సిఫారసులపై తన శాఖ అభిప్రాయాలను బుధవారం ప్రధానమంత్రి కార్యాలయంలో అందజేసిన ఆరోగ్యశాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్.. ఆ వివరాలను గురువారం వెల్లడించారు.
#
Tags