నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
60 వస్తాయనుకుంటే.. 99 వచ్చాయి
Published on Sun, 12/24/2017 - 02:37
సాక్షి, న్యూఢిల్లీ: గుజరాత్ ఎన్నికలపై తొలుత జరిపిన అంతర్గత సర్వేలో కేవలం 60 సీట్లే గెలుస్తామని తేలినట్లు బీజేపీ పార్టీ వర్గాలు చెప్పాయి. ఈ ఫలితాలతో ఆందోళన చెందకుండా అప్పటికప్పుడు తీసుకున్న నష్ట నివారణ చర్యలతో విజయం సాధించగలిగామని బీజేపీ సీనియర్ నాయకుడు ఒకరు శనివారం తెలిపారు. 22 ఏళ్లుగా పార్టీ అధికారంలో ఉండడం, ప్రధాని మోదీ గుజరాత్లో లేకపోవడం, రాష్ట్రంలో కులసమీకరణాలు బీజేపీకి ప్రతికూలంకావచ్చొని అంచనా వేశామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్కు బలమైన నాయకత్వం లేకపోవడం తమకు కలిసొచ్చిందని పేర్కొన్నారు. ఏపీలో టీడీపీతో పొత్తుపై స్పందిస్తూ...ఆ పార్టీతో బీజేపీకి పొసగని సంగతిని అంగీకరించారు. ఇక తెలంగాణలో ఒంటరిగానే పోటీచేయాలని భావిస్తున్నట్ల చెప్పారు.
#
Tags