దద్దరిల్లిన రాజానగరం
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పెళ్లిలో గన్ పేలి కానిస్టేబుల్ మృతి
Published on Tue, 03/08/2016 - 04:00
మెయిన్పురి: ఉత్తర్ప్రదేశ్లో ఆదివారం జరిగిన ఓ పెళ్లి వేడుకల్లో ప్రమాదవశాత్తు తుపాకి పేలి ఓ కానిస్టేబుల్ మృతి చెందారు. బోగాం ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాజేంద్రసింగ్(45) అనే కానిస్టేబుల్ కూతురు పెళ్లి సందర్భంగా ఆనందోత్సాహాలతో పలువురు తుపాకులతో గాలిలో కాల్పులు జరిపారు. ఈ సందర్భంగా ప్రమాదవశాత్తు ఓ బుల్లెట్ రాజేంద్రసింగ్పైకి దూసుకురావడంతో తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. రాజేంద్రసింగ్ కొంతకాలంగా బుదాన్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు.
#
Tags