రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మరో మూడు రోజులు భారీ వర్షాలు
Published on Fri, 12/04/2015 - 07:20
చెన్నై: ప్రస్తుతం వర్షం తగ్గినప్పటికీ చెన్నై మాత్రం జలదిగ్బంధంలోనే ఉండిపోయింది. వరద నీరు ప్రభావం ఏమాత్రం తగ్గలేదు. ముంపు ప్రమాదంలోనే మహానగరం ఉండిపోయింది.
ఇప్పటి వరకు తమిళనాడులో వర్షాల కారణంగా 269మంది చనిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ తాగునీరు, ఆహారం అందక బాధితులు అలమటిస్తున్నారు. మరోపక్క, మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు తప్పవని భారత వాతావరణ సంస్ద తెలిపింది.
#
Tags