వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
‘రాఫెల్’కు సర్వం సిద్ధం చేస్తోన్న ఐఏఎఫ్
Published on Mon, 09/10/2018 - 02:49
న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందంలో మోదీ ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడిందని ఓ వైపు కాంగ్రెస్ ఆరోపణలు గుప్పిస్తుంటే మరోవైపు ఇండియన్ ఎయిర్ఫోర్స్ (ఐఏఎఫ్) మాత్రం తనపని తాను చేసుకుంటూ పోతోంది. యుద్ధవిమానాల స్టేషన్లలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపడుతోంది.
పైలట్లకు శిక్షణ ఇచ్చిన ఐఏఎఫ్ ఈ ఏడాది చివర్లో వారిని మరోసారి ఫ్రాన్స్కు పంపేందుకు సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి ఈ విమానాలు భారత్కు వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే వీటిని భారత్కు అందించేందుకు డస్సాల్ట్ ఏవియేషన్ ప్రయత్నం చేస్తోంది. దేశంలోని రెండు ప్రధాన సరిహద్దుల్లో రాఫెల్ యుద్ధవిమానాల స్టేషన్లనూ ఏర్పాటు చేస్తున్నారు.
#
Tags