amp pages | Sakshi

భారీ ఊరట : మరణాల రేటు అత్యల్పం

Published on Thu, 06/11/2020 - 16:52

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో జాతీయ స్ధాయిలో కరోనా మహమ్మారి సమూహ వ్యాప్తి జరగలేదని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) పేర్కొంది. వైరస్‌ను దీటుగా నియంత్రించగలిగామని వెల్లడించింది. ప్రపంచంలోనే ప్రతి లక్ష మంది జనాభాలో వైరస్‌ కేసుల సంఖ్య, మరణాల రేటు భారత్‌లో అతితక్కువగా ఉందని తెలిపింది. మరణాల రేటు మనవద్ద కేవలం 2.8 శాతమే ఉందని, ఇది ప్రపంచంలో అత్యల్పమని పేర్కొంది. అయితే వైరస్‌ అనుమానితులు పెద్దసంఖ్యలో ఉండవచ్చని, వారిని గుర్తించేందుకు టెస్టింగ్‌ సామర్ధ్యాన్ని గణనీయంగా పెంచగలిగామని తెలిపింది.

కరోనా మహమ్మారి నుంచి ఇప్పటివరకూ 1,41,000 మంది కోలుకోవడంతో రికవరీ రేటు 49.01 శాతానికి పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 9996 తాజా కేసులు వెలుగుచూడటంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,86,000కు పెరిగిందని వెల్లడించారు. ఇక గురువారం ఒక్కరోజే 357 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. మరణాల సంఖ్య 8000 దాటగా, 1,37,000 క్రియాశీలక కేసులు నమోదయ్యాయి. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా రోగుల కోసం ఆస్పత్రుల్లో పడకల కొరత లేదని ఐసీఎంఆర్‌ పేర్కొంది. ఆస్పత్రులు బెడ్‌ల వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచాలని పేర్కొంది.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)