బాచుపల్లిలో ఘోర ప్రమాదం
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కోవిడ్ @ ఇండియా
Published on Sun, 05/31/2020 - 04:26
కరోనా మహమ్మారి భారత్ను వణికిస్తోంది. లాక్డౌన్ని కట్టుదిట్టంగా అమలు చేసినప్పటికీ రోజు రోజుకీ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మరికొన్ని మినహాయింపులతో లాక్డౌన్ 5.0ని కేంద్రం జూన్ 30 వరకు పొడిగించింది. మొదటి సారి దేశంలో లాక్డౌన్ ప్రకటించినప్పట్నుంచి ఇప్పటివరకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మే రెండో వారం నుంచి కొద్ది రోజుల వ్యవధిలోనే కేసుల సంఖ్య రెట్టింపు అవుతూ వస్తోంది. అయితే రికవరీ రేటు 47.4% ఉండడం, మరణాల సగటు రేటు 3 శాతం కూడా దాటక పోవడం ఎంతో ఊరటనిచ్చే అంశం.
#
Tags