amp pages | Sakshi

2030 నాటికి అన్నీ ఎలక్ట్రిక్‌ కార్లే

Published on Fri, 08/11/2017 - 19:07

న్యూఢిల్లీ: భారత దేశం 2030 సంవత్సరం నాటికి ఒక్క ఎలక్ట్రిక్‌ కార్లను మాత్రమే విక్రయిస్తుంది. అంటే పెట్రోలు, డీజిల్‌ కార్లకు అప్పటికే గుడ్‌బై చెప్పేస్తుంది. ఆ దిశగా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనివల్ల ఏటా 12 లక్షల మంది ప్రజల ప్రాణాలను హరిస్తున్న కాలుష్యాన్ని అరికట్టకలుగుతుంది. ఎలక్ట్రికల్‌ కార్ల ఉత్పత్తి దిశగా కేంద్ర ప్రభుత్వ తీసుకుంటున్న ప్రణాళికాపరమైన చర్యలను పర్యావరణవేత్తలు స్వాగతిస్తున్నారు.

ప్రపంచంలో బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్, దేశంలో ఎలక్ట్రిక్‌ కార్లను ప్రోత్సహించడం వల్లన కలిగి ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ప్రపంచంలో అత్యధికంగా డీజిల్, పెట్రోల్‌ను దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్‌ మూడవ స్థానాన్ని ఆక్రమిస్తోంది. ఇదే విషయాన్ని డబ్బు లెక్కల్లో చెప్పాలంటే ఏటా 15,000  కోట్ల డాలర్ల చమురును భారత్‌ దిగుమతి చేసుకుంటోంది. ఎలక్ట్రిక్‌ కార్లను ప్రోత్సహించడం ద్వారా 2030 నాటికి భారత్‌ ఏటా 6,000 కోట్ల డాలర్లను ఆదా చేయవచ్చు. అలాగే భారత కార్ల యజమానులకు కూడా ఏటా కోట్లాది రూపాయల ఖర్చు తగ్గుతుంది.

ఎలక్ట్రిక్‌ కార్లను ప్రోత్సహించేందుకు మొదటి రెండు, మూడు సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలు అందజేస్తోందని, ఆ తర్వాత ఒక్కపైసా సబ్సిడీ అవసరం లేకుండానే డిమాండ్‌పై ఎలక్ట్రిక్‌ కార్ల పరిశ్రమ నిలదొక్కుకోవాలని, ఆ నమ్మకం తనకుందని కేంద్ర ఇంధన శాఖ మంత్రి పియూష్‌ గోయెల్‌ తెలిపారు. వాతావరణ కాలుష్యంలోని విషవాయువులను పీల్చడం వల్ల భారత్‌లో ఏటా 12 లక్షల మంది ప్రజలు మరణిస్తున్నారని ఇది ధూమపానం కారణంగా మరణిస్తున్న వారికన్నా కాస్త మాత్రమే తక్కువని గ్రీన్‌పీస్‌ సంస్థ ఓ అధ్యయనంలో తెలిపింది. వాతావరణంలోని విషవాయువుల వల్ల జాతీయ స్థూల ఉత్పత్తిలో మూడుశాతం నష్టపోతున్నామని కూడా తెలియజేసింది. ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరాలుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ 20 నగరాలను గుర్తించగా, వాటిలో 13 నగరాలు భారత్‌లోనే ఉన్నాయి.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)