వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఐబీ, రా కొత్త చీఫ్ల నియామకం
Published on Sat, 12/17/2016 - 20:19
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పలు కీలక పదవులకు అధిపతులను నియమించింది. రీసెర్చి అండ్ అనాలసిస్ వింగ్(రా) చీఫ్గా అనిల్ దస్మానా, ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) చీఫ్గా రాజీవ్ జైన్ను ప్రకటించింది. ఈ మేరకు కేంద్రం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
రా చీఫ్గా నియమించిన అనిల్ దస్మానా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అధికారి. ఐబీ చీఫ్గా నియమించిన రాజీవ్ జైన్ జార్ఖండ్కు చెందిన ఐపీఎస్ అధికారి. వీరిద్దరు ఇప్పటికే పలు కీలక శాఖల్లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
#
Tags