చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నిద్రలేమితో బాధపడిన జయలలిత
Published on Sun, 09/28/2014 - 08:41
బెంగళూరు: నగర శివారులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో అన్నా డీఎంకే అధినేత్రి జె.జయలలిత రాత్రంతా నిద్రలేమితో బాధపడ్డారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో దోషిగా బెంగళూరులోని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ధారించిన విషయం తెలిసిందే. నాలుగేళ్ల జైలు శిక్ష, రూ. 100 కోట్ల జరిమానా విధిస్తూ శనివారం తీర్పు చెప్పడంతో ఆమెను సెంట్రల్ జైలుకు తరలించారు.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడిన జయలలితకు వైద్య పరీక్షలు నిర్వహించారు. జైలులోని 23వ నంబర్ గదిలో జయలలిత ఒంటరిగానే ఉన్నారు.
ఇదిలా ఉండగా, జయలలిత దోషిగా తేలడంతో చెన్నైలో నిన్న ఆత్మహత్య చేసుకున్న అన్నాడిఎంకె కార్యకర్త వెంకటేశన్ మృతి చెందాడు.
**
#
Tags