చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సుప్రీం చీఫ్ జస్టిస్గా రంజన్ గొగోయ్
Published on Wed, 10/03/2018 - 11:07
సాక్షి, న్యూఢిల్లీ : భారత అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగోయ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో బుధవారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జస్టిస్ గొగోయ్చే 46వ చీఫ్ జస్టిస్గా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా గొగోయ్ దేవుడిపై ప్రమాణం చేశారు.
అసోం వాసి అయిన గొగోయ్.. ఈశాన్య రాష్ట్రాల నుంచి సర్వోన్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్గా బాధ్యతలు చేపడుతున్న తొలివ్యక్తిగా గుర్తింపు పొందారు. ఆయన ఈ పదవిలో 2019 నవంబర్ వరకు కొనసాగనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, దేవగౌడ, పలవురు కేంద్రమంత్రులు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు.
చదవండి: జ్యుడీషియల్ యాక్టివిజానికి సై...!
#
Tags