ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సిస్టర్ మరియాను ‘బ్లెస్డ్’గా ప్రకటించిన వాటికన్
Published on Sun, 11/05/2017 - 03:37
భోపాల్/ఇండోర్ : కేరళకు చెందిన క్రైస్తవ సన్యాసిని రాణి మరియా వట్టాలిని వాటికన్లో రోమన్ కేథలిక్ చర్చి దీవెన పొందిన(బ్లెస్డ్) వ్యక్తిగా ప్రకటించింది. ఇండోర్లో నిర్వహించిన కార్యక్రమంలో పోప్ ఫ్రాన్సిస్ నుంచి వచ్చిన ప్రకటనను కార్డినల్ ఏంజెలో అమాటో చదివి వినిపించారు. పునీత(సెయింట్హుడ్)కు ముందు హోదానే బ్లెస్డ్.. ఈ కార్యక్రమంలో మరియాను కత్తితో పొడిచి చంపిన హంతకుడు కూడా పాల్గొనడం గమనార్హం. సిస్టర్ రాణిగా పేరుపడ్డ మరియా 1995లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో హత్యకు గురయ్యారు. దేవాస్ జిల్లాలో బస్సులో ప్రయాణిస్తుండగా హంతకుడు ఆమెను 50 సార్లు పొడిచి హత్య చేశాడు.
#
Tags