మేము ఎప్పుడో గెలిచాం..మెజారిటీ కోసం చూస్తున్నాం..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వారం రోజుల్లో నివేదిక సమర్పించండి
Published on Mon, 05/08/2017 - 19:47
- కేజ్రీవాల్ ముడుపుల వ్యవహారంపై ఏసీబీకి ఎల్జీ అదేశం
సాక్షి, న్యూఢిల్లీ: ఆప్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తూ మాజీ మంత్రి కపిల్ మిశ్రా సమర్పించిన ఫిర్యాదును లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ సోమవారం ఏసీబీకి పంపారు. ఏసీబీ ఈ ఆరోపణలపై దర్యాప్తు జరిపి వారంరోజుల్లో నివేదిక సమర్పించాలని బైజల్ ఆదేశించారు. ఏసీబి ఛీప్ మీనా సోమవారం ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ను కలిశారు.
కపిల్ మిశ్రా ఆదివారం సాయంత్రం ఎల్జీని కలిసి కేజ్రీవాల్ సర్కారు అవినీతిపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత విజేందర్ గుప్తా, ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సాలతో పాటు బీజేపీ ప్రతినిధి బృందం సోమవారం లెఫ్టినెంట్ గవర్నర్ను కలిసి కపిల్ మిశ్రా ఆరోపణలపై చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
#
Tags