సీఎం జగన్ మాస్ ఎంట్రీ @ రాజంపేట
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
లోక్సభ సోమవారానికి వాయిదా
Published on Wed, 08/14/2013 - 16:47
న్యూఢిల్లీ: విపక్షాల ఆరోపణల నడుమ బుధవారం ఆరంభమైన లోక్సభలో చర్చలు గందరగోళానికి తావివ్వడంతో సభను సోమవారానికి వాయిదా వేయక తప్పలేదు. లోక్సభలో విపక్షాలు తిరిగి గందరగోళ సృష్టించడంతో సభ వాయిదా వేశారు. ఈ రోజు గుర్ఱాలాండ్ అంశం ప్రధానంగా చర్చకు దారి తీసింది.
కొందరు ఎంపీలు పార్లమెంటు ప్రశ్నోత్తరాల సమయాన్ని జరగనివ్వలేదు. బీజేపీ సభ్యుడు జశ్వంత్ సింగ్ మాత్రం గుర్ఱాలాండ్ ప్రత్యేక రాష్ర్ట అంశానికి తొందరగా పరిష్కారం చూపించాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్నం 2 గం.లకు తిరిగి ఆరంభమైన లోక్ సభ తిరగి గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో సభను సోమవారానికి వాయిదా వేశారు. వరుసుగా నాలుగు రోజులు పార్లమెంట్ కు సెలవు దినాలు కావడంతో సభ తిరిగి సోమవారం ఆరంభమవుతుంది.
#
Tags