నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఇన్ఫార్మర్ నెపంతో గిరిజనుడి హత్య
Published on Wed, 12/20/2017 - 10:42
సాక్షి, భువనేశ్వర్: పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో ఓ గిరిజనుడిని మావోయిస్టులు హత్యచేశారు. ఈ ఘటన ఒడిశా రాష్ట్రం మల్కన్గిరి జిల్లా చిత్రకొండ వద్ద మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. అదేవిధంగా రహదారి పనులకు వినియోగిస్తున్న జేసీబీ, మూడు ట్రాక్టర్లను తగులబెట్టారు. ఏవోబీలో గడిచిన 15 రోజుల్లో ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టులు ఇప్పటి వరకు 15 మందిని చంపినట్లుగా సమాచారం.
#
Tags