నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కూలిన మిగ్-27 యుద్ధ విమానం
Published on Mon, 06/13/2016 - 13:39
జోధ్ పూర్: రష్యా నుంచి భారత్ వైమానిక దళం(ఐఏఎఫ్) కొనుగోలు చేసిన మిగ్-27 యుద్ధవిమానం రాజస్ధాన్ లోని జోధ్ పూర్ వద్ద సోమవారం ఓ బిల్డింగ్ ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో పైలట్లు ఇద్దరు విమానం కూలిపోక ముందే అందులో నుంచి బయటకు దూకేశారు. బిల్డింగ్ కు వెనుకవైపు నుంచి వెళ్తున్న విమానం ఒక్కసారిగా దానిని ఢీ కొంది. దీంతో విమానం ముందు ప్రాంతంలో మంటలు చెలరేగాయి.
దీంతో బిల్డింగ్ లోని రెండు ఇళ్లు బాగా దెబ్బతినగా, ఇంటిలోని ఇద్దరికి గాయాలయినట్లు తెలుస్తోంది. ఎయిర్ క్రాఫ్ట్ జోధ్ పూర్ ఎయిర్ బేస్ లో జరుతున్న శిక్షణా శిబిరంలో పాల్గొంటోందని అధికారులు తెలిపారు. ఈ సంఘటనపై విచారణకు ఆదేశించారు.
#
Tags