అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
కాశ్మీర్లో కాల్పులు : తీవ్రవాది మృతి
Published on Tue, 01/26/2016 - 09:32
శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో తీవ్రవాది మరణించాడు. ఈ రోజు తెల్లవారుజామున జిల్లాలోని కల్హార్ ప్రాంతంలో తీవ్రవాదులు... భద్రత దళాలకు మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో తీవ్రవాది మృతి చెందాడని పోలీసులు చెప్పారు.
అతడి మృతదేహం వద్ద నుంచి ఏకే 47 రైఫిల్తోపాటు మూడు ఏకే మేగజీనులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అయితే ఈ కాల్పుల్లో భద్రత దళాలకు చెందిన వారికి ఎటువంటి గాయాలు కాలేదని పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు.
#
Tags