వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కశ్మీర్ లో మళ్ళీ కాల్పులు.. ఇద్దరు మృతి
Published on Mon, 08/15/2016 - 10:35
శ్రీనగర్ః కశ్మీర్ లోయలో మళ్ళీ తీవ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఉగ్రదాడుల్లో ఇద్దరు భద్రతా సిబ్బంది మరణించగా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కాల్పుల నేపథ్యంలో కశ్మీర్ లోయ మళ్ళీ ఉద్రిక్తంగా మారింది.
శ్రీనగర్ నౌహట్టా డౌన్ టౌన్ లోని చారిత్రక జమా మస్జిద్ దగ్గరలో భద్రతా దళాలపై ఉగ్రవాదులు దాడి జరిపారు. ఉగ్ర దాడిలో భద్రతా సిబ్బంది ఇద్దరు చనిపోగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారని, ఎదురు కాల్పులు కొనసాగిస్తున్నట్లు పోలీసు అధికారులు చెప్తున్నారు. దేశవ్యాప్తంగా 70వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సమయంలో కాల్పులు జరగడం తీవ్ర ఆందోళన రేకెత్తించింది. కాల్పుల కలకలంతో అధికారులు భద్రత కట్టుదిట్టం చేశారు.
#
Tags