వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మోదీకి అరుదైన ఆతిథ్యం
Published on Fri, 10/26/2018 - 03:51
న్యూఢిల్లీ: భారత ప్రధాని మోదీకి జపాన్ ప్రధాని షింజో అబే అరుదైన ఆతిథ్యం ఇవ్వనున్నారు. ఈ నెల 28, 29వ తేదీల్లో జపాన్లో పర్యటన సందర్భంగా ప్రధాని షింజో అబే తన విశ్రాంతి గృహానికి మోదీని ఆహ్వానించారు. యమనషి ప్రావిన్స్లో కొండల మధ్య ఉన్న సుందరమైన ఆ విశ్రాంతి గృహానికి ఒక విదేశీ నేతను అబే ఆహ్వానించటం ఇదే ప్రథమం. ఈ సందర్భంగా ఇద్దరు ప్రధానులు అక్కడి హోటల్లో మధ్యాహ్నం విందు చేయనున్నారు.
#
Tags