"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఎన్నికల చట్టాన్ని సవరించండి: ఈసీ
Published on Tue, 06/07/2016 - 02:27
న్యూఢిల్లీ: ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బును ఉపయోగిస్తున్నారన్న సాక్ష్యాలు లభిస్తే.. ఎన్నికల సంఘానికి సంబంధిత ఎన్నికను రద్దు చేయడం కానీ, వాయిదా వేయడం కానీ చేసే అధికారం కల్పించేందుకు ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేయాలని ఈసీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
అందుకు గానూ ప్రజా ప్రాతనిధ్య చట్టంలో కొత్తగా 58బీ నిబంధనను చేర్చాలని న్యాయశాఖ కు లేఖ రాసింది. సంబంధిత అధికారాన్ని ఈసీకి కల్పించే నిబంధన రాజ్యాంగంలో(324వ అధికరణం) ఉన్నప్పటికీ.. రాజ్యాంగం కల్పించిన ఆ అధికారాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం లేకుండా, ఎన్నికల చట్టంలోనే ఆ నిబంధనను పొందుపరిస్తే బావుంటుందని ఆ లేఖలో ఈసీ పేర్కొంది.
#
Tags