నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ముంబైలో మోదీ సతీమణి నిరాహార దీక్ష
Published on Sat, 02/13/2016 - 06:37
ముంబై: ముంబై నగర మురికివాడల్లో తాత్కాలిక నివాసాల తొలగింపు నిర్ణయానికి నిరసనగా ప్రధాని మోదీ సతీమణి జశోదాబెన్ శుక్రవారం నిరాహార దీక్ష చేశారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని గుడిసెల్ని తొలగించవద్దన్నారు. ‘గుడ్ సమారిటన్ మిషన్’ట్రస్ట్ ధర్నాకు మద్దతుగా దీక్షలో పాల్గొన్నారు.
#
Tags