వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పోలీసులపై చిత్ర పరిశ్రమ దుష్ప్రచారం తగదు: మోదీ
Published on Sun, 11/30/2014 - 11:56
న్యూఢిల్లీ: సినీరంగం.. సామాన్యుల దృష్టిలో పోలీసుల పట్ల చెడు అభిప్రాయం కలిగించిందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. సినీ ప్రముఖలతో సమావేశం ఏర్పాటు చేసి పోలీసుల త్యాగాల గురించి తెలియజేస్తామని చెప్పారు. ఆదివారం మోదీ గౌహతిలో జరిగిన అన్ని రాష్ట్రాల డీజీపీల సదస్సుకు హాజరయ్యారు.
ఈ సమావేశంలో మోదీ మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చాక విధి నిర్వహణలో 33 వేలమంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. భద్రత వ్యవస్థలో కొన్ని లోపాలు ఉండవచ్చని, మంచిని వదిలి చెడు గురించే ఎక్కువగా ప్రచారం తగదని సినీరంగానికి సూచించారు.
#
Tags