పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సిస్టర్ నిర్మల మృతిపై ప్రముఖుల సంతాపం
Published on Tue, 06/23/2015 - 12:48
న్యూఢిల్లీ: సిస్టర్ నిర్మలా జోషి మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ తదితర ప్రముఖులు సంతాపం తెలియజేశారు. సమాజసేవ కోసం నిర్మల తన జీవితాన్ని అంకితం చేశారని మోదీ నివాళులు అర్పించారు. నిర్మల లక్షలాదిమందికి సేవచేశారని సోనియగాంధీ తన సంతాపం సందేశంలో కొనియాడు.
81 ఏళ్ల నిర్మల మంగళవారం ఉదయం కోల్కతాలో తుదిశ్వాస విడిచారు. మదర్ థెరిస్సా నెలకొల్పిన మిషనరీ ఆఫ్ ఛారిటీస్ బాధ్యతలు నిర్వర్తించారు.
#
Tags