రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మహిళల రక్షణ కోసం కొత్త పరికరం
Published on Wed, 09/18/2013 - 00:59
న్యూఢిల్లీ: దేశంలో మహిళలు, వయోవృద్ధుల భద్రత కోసం కేంద్రం ప్రత్యేక పరికరాన్ని రూపొందిస్తోంది. ఈ పరికరం అత్యవసర సమయాల్లో పెద్ద ధ్వనితో అలారం మోగించడంతో పాటు, ముందుగా ఏర్పా టు చేసిన పలు ఫోన్ నంబర్లకు సందేశాన్ని పంపుతుంది. మంగళవారం ఢిల్లీలో జరిగిన ‘సెక్యూర్ సిటీస్-2013’ సదస్సులో కేంద్ర సమాచార, ప్రసార శాఖ అదనపు కార్యదర్శి రాజీవ్ గౌబా ఈ వివరాలు తెలి పారు. ఢిల్లీ ఐఐటీ, తిరువనంతపురంలోని సీడాక్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టాయన్నారు. అందరికీ అందుబాటులో ఉండే ధరలో, భారీ స్థాయి లో ఉత్పత్తి చేయడం ఈ ప్రాజెక్టులో సవాళ్లన్నారు.
#
Tags