నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మీడియా, ఏవియేషన్ రంగాల్లో ఎఫ్డీఐ
Published on Fri, 07/05/2019 - 11:49
సాక్షి, న్యూఢిల్లీ : సంస్కరణల వేగం పెంచి పెట్టుబడుల వెల్లువను ప్రోత్సహించేలా బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు చర్యలు ప్రకటించారు. మీడియా, ఏవియేషన్ రంగాల్లో ఎఫ్డీఐకి అనుమతిని పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు.
ఇస్రో సామర్ధ్యాన్ని వినియోగించుకునేందుకు కొత్త కంపెనీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. 7 కోట్ల కుటుంబాలకు ఎల్పీజీ సదుపాయం అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ప్రతి కుటుంబానికి విద్యుత్ కనెక్షన్ ఇస్తామని అన్నారు.
#
Tags