అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రైల్వేశాఖను ప్రైవేటీకరించేది లేదు
Published on Mon, 01/19/2015 - 12:06
హైదరాబాద్ : రైల్వేశాఖను ప్రయివేటీకరించేది లేదని రైల్వేమంత్రి సురేష్ ప్రభు స్పష్టం చేశారు. పెట్టుబడులను ఆహ్వానించటం అంటే ప్రయివేటీకరణ అనుకోవటం పొరపాటేనని ఆయన సోమవారమిక్కడ అన్నారు. కేవలం పెట్టుబడులను మాత్రమే ఆహ్వానిస్తున్నట్లు సురేష్ ప్రభు చెప్పారు. రైల్వేల్లో సమస్యల పరిష్కారానికి పెట్టుబడులు అవసరమని ఆయన అన్నారు. కేంద్రం ఆధీనంలోనే రైల్వే శాఖ ఉంటుందని సురేష్ ప్రభు తెలిపారు. రైల్వేలను సాంకేతికపరంగా ఆధునీకరించాల్సిన అవసరం ఉందన్నారు.
#
Tags