బాచుపల్లిలో ఘోర ప్రమాదం
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'అలా ఇంకోసారి రిపీటయిందో.. బాగోదు!'
Published on Thu, 03/17/2016 - 17:17
న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, హర్యానా ముఖ్యమంత్రి ఎంఎల్ ఖత్తర్కు ప్రధాని నరేంద్రమోదీ గట్టి హెచ్చరికలు జారీచేశారు. రిజర్వేషన్ల పేరిట కొద్దిరోజుల కిందట హర్యానాలో జాట్లు చేసిన నానారచ్చ మరోసారి జరగొద్దని, అలా జరిగితే మీదే బాధ్యత అని వారిద్దరికి గట్టిగా చెప్పినట్లు తెలిసింది.
ఓవైపు రిజర్వేషన్ల అంశాన్ని తాము పరిశీలిస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ మరోసారి ఉద్యమానికి వారు సిద్ధమవుతున్న నేపథ్యంలో మోదీ కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, ఖత్తర్ తో భేటీ అయ్యారు. గతంలో జరిగిన దుర్ఘటనలు కూడా వారి ముందు మోదీ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఏం చేసైనా గతంలో జరిగినట్లు జరగకుండా చూసుకోవాలని మాత్రం వారికి గట్టిగా చెప్పారు.
#
Tags