వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఈ ఏడాది సాధారణ వర్షపాతం..
Published on Mon, 03/23/2015 - 01:27
రాయలసీమలో స్వల్ప తగ్గుదల
న్యూఢిల్లీ: ఈ ఏడాది దేశ వ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదవనుండగా, రాయలసీమలో స్వల్ప తగ్గుదల ఉండనుంది. అసోచామ్ - స్కైమెట్ వాతావరణ నివేదికలో ఈ మేరకు వెల్లడైంది. అకాల వర్షాల వల్ల రబీ పంట నష్టం కొనసాగుతుందని, ఉత్తర భారత్లో ఏప్రిల్ తొలి వారంలో వర్షాలు పడే అవకాశముందని నివేదికలో పేర్కొన్నారు. రాయలసీమతోపాటు హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హరియాణా, ఉత్తరాఖండ్, దక్షిణ లోతట్టు కర్ణాటక, ఉత్తర తమిళనాడు, ఈశాన్య ప్రాంతాల్లో వర్షపాతంలో స్వల్ప తగ్గుదల నమోదవుతుందని తెలిపారు. సాగవుతున్న మొత్తంలో వర్షాలపై ఆధారపడి సాగు చేస్తున్న భూమి 60 శాతం ఉంది.
#
Tags