వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
హైదరాబాద్ లో కోల్ కతా మహిళ అనుమానాస్పద మృతి
Published on Mon, 03/09/2015 - 19:38
కోల్కత్తా : హైదరాబాద్ లోని కూకట్పల్లి ప్రాంతంలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్థానికంగా మలేషియా టౌన్షిప్లోని ఓ ఫ్లాట్లో కోల్కతాకు చెందిన పాయల్భావన్ (33) అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడినట్లు సోమవారం పోలీసులకు సమాచారం అందింది.
వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టమ్ కోసం ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా భావిస్తున్న పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నారు.
#
Tags