గాజువాకలో జనజాతర
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'ఓం' అంటే తప్పేంటి?
Published on Mon, 05/23/2016 - 10:15
న్యూఢిల్లీ: యోగాను వ్యతిరేకించడం సరికాదని ఉపరాష్ట్రపతి సతీమణి సల్మా అన్సారీ అన్నారు. యోగా చేయడం ఆరోగ్యానికి మంచిదేనని అభిప్రాయపడ్డారు. యోగాతో ఎముకల సమస్య నుంచి తాను ఉపశమనం పొందానని వెల్లడించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున 'ఓం' ఉచ్ఛరించడంతో తప్పేంలేదని పేర్కొన్నారు. మత సంబంధమైన పదాలు పలకడం లేదు కదా అని అన్నారు. అందరూ తప్పనిసరిగా యోగా చేయాలని ఆమె సూచించారు.
యోగా దినోత్సవం (జూన్ 21) నాడు యోగా చేసే వారంతా 'ఓం' ఉచ్ఛరించాలని ఇటీవల ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచన చేసింది. దీనిపై మైనారిటీ వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది.
#
Tags