ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
టాయిలెట్లో కిలోన్నర బంగారం!
Published on Tue, 04/07/2015 - 03:16
చెన్నై : సింగపూర్ నుంచి చెన్నైకి ఆదివారం రాత్రి చేరుకున్న జెట్ ఎయిర్వేస్ విమానంలోని టాయిలెట్లో రూ.48 లక్షల విలువైన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విమానంలోని ప్రయాణికులు దిగిన వెంటనే టాయిలెట్ను శుభ్రం చేసేందుకు వెళ్లిన సిబ్బంది టాయిలెట్లో నల్లని సంచిని చూసి బాంబుగా భయపడ్డారు. బాంబ్స్క్వాడ్ సిబ్బంది పరిశీలించి తెరిచిచూడగా అందులో 1.5 కిలోల బరువున్న రెండు బంగారు బిస్కెట్లు అందులో ఉన్నాయి.
సింగపూర్ నుంచి చెన్నైకి చేరుకున్న ఈ విమానం మరికొద్ది సేపటికి ముంబాయికి వెళ్లాల్సి ఉంది. అయితే ఈ విషయం ప్రయాణికులకు తెలిసే అవకాశం లేదు. టాయిలెట్లోని బంగారాన్ని ముంబయికి చేరవేసేందుకు విమానాశ్రయ సిబ్బంది ఎవరో స్మగ్లర్లకు సహకరించి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు.
#
Tags