ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పాతరూపంలో కొత్త రూపాయి
Published on Sun, 08/23/2015 - 10:16
అమలాపురం : కేంద్ర ప్రభుత్వం 21 ఏళ్ల తర్వాత తిరిగి రూపాయి నోట్లని ముద్రించింది. కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి సంతకంతో ఉన్న ఈ నోటుని ఇటీవలే రాజస్థాన్లోని శ్రీనాథ్జీ మందిరంలో విడుదల చేశారు. గులాబీ, ఆకుపచ్చల మిశ్రమ వర్ణంతో కనిపించే ఈ నోటు వెనుక, ముందు భాగాలు 1980, 1990 దశకాల్లో ముద్రించిన రూపాయి నోట్లనే పోలి ఉన్నాయి.
పాతనోట్లకు లాగే నోటుకు ఓ వైపు సముద్రంలో ఓఎన్జీసీ కార్యకలాపాలను సూచించే చిత్రాన్ని ముద్రించారు.ఈ కొత్త రూపాయి నోట్లను అమలాపురానికి చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగి ఇవటూరి రవి సుబ్రహ్మణ్యం సేకరించారు. ముంబైలోని తన మిత్రుని ద్వారా ఈ కొత్త రూపాయి నోట్లకట్టను సేకరించినట్లు ఆయన చెప్పారు.
#
Tags