అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
జూలై 11 నుంచి కేంద్ర ఉద్యోగుల సమ్మె
Published on Mon, 06/06/2016 - 19:58
సాక్షి, న్యూఢిల్లీ: ఏడో వేతన సంఘం సిఫార్సులను సవరించాలన్న డిమాండ్తో జూలై 11 నుంచి 32 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నిరవధిక సమ్మె చేస్తారని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్(ఎన్ఎఫ్ఐఆర్)ప్రధాన కార్యదర్శి ఎం. రాఘవయ్య తెలిపారు. సమ్మెకు జూన్ 9న నోటీసు ఇస్తామన్నారు.
#
Tags