నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మధ్యప్రదేశ్లో మోదీ
Published on Thu, 03/05/2015 - 13:44
భారత ప్రధాని నరేంద్రమోదీ మధ్యప్రదేశ్ వెళ్లారు. ఖాండ్వా జిల్లాలోని రెండు 600 మెగావాట్ల సింగాజి థర్మల్ విద్యుత్ ఫ్లాంట్లకు ఆయన గురువారం శంఖుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా ఇండోర్ విమానాశ్రయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మోదీకి సాదర స్వాగతం పలికారు. శివరాజ్ను కలిసిన వెంటనే మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గురువారం శివరాజ్ 56వ జన్మదినం జరుపుకుంటున్నారు.
#
Tags