రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు ఉన్నాయి'
Published on Sat, 05/28/2016 - 22:54
న్యూఢిల్లీ : తమ ప్రభుత్వానికి దేశ ప్రజల ఆశీస్సులు ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. తమ రెండేళ్ల పాలనపై శనివారం న్యూఢిల్లీలోని ఏక్ నయీ సుబాహ్ పేరుతో నరేంద్ర మోదీ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు. చేసిన ప్రతి పనిని సమీక్షించుకోవాల్సిన అవసరం కూడా ఉందన్నారు. గ్యాస్ రాయితీలను ఆధార్తో అనుసంధానం చేశామని గుర్తు చేశారు. దీని వల్ల రూ. 15 వేల కోట్లు ఆదా అవుతున్నాయని మోదీ పేర్కొన్నారు.
#
Tags