ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఒబామా, పోప్ల తర్వాత స్థానం మోదీదే!
Published on Thu, 02/12/2015 - 09:22
న్యూఢిల్లీ: ట్వీటర్లో భారత ప్రధాని నరేంద్ర మోదీని అనుసరిస్తున్న వారి సంఖ్య కోటి దాటింది. అత్యధిక అభిమానులున్న వారిలో అమెరికా అధ్యక్షుడు ఒబామా, పోప్ల తర్వాత మూడోస్థానం మోదీదే. సామాజిక మాధ్యమాలను విరివిగా ఉపయోగించే మోదీకి పేస్బుక్లో 2.7 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
#
Tags